New Income Tax Law: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.. సరికొత్త నిబంధనలకు స్వీకారం చుట్టింది.. దేశంలో పన్నుల వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ, 1961 నాటి ఆదాయపు పన్ను చట్టానికి ముగింపు పలికింది. దాని స్థానంలో కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, మరియు డిజిటల్ ప్రాసెస్ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చట్టం తీసుకురాబడింది.…
వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో పన్నులు, ఉద్యోగుల జీతాలు, రైల్వే ప్రయాణాల నియమాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపించే ఆ ముఖ్యమైన మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం. 1. కొత్త ఆదాయపు పన్ను చట్టం (2025).. దశాబ్దాల కాలం నాటి పాత పన్ను చట్టం స్థానంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమలులోకి రానుంది.…
April 2026 Changes: మార్చి నెల ముగియబోతోంది మరియు 5 రోజుల తర్వాత ఏప్రిల్ ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే, ఈ కొత్త నెల కూడా దేశంలో అనేక పెద్ద ఆర్థిక మార్పులతో ప్రారంభం కాబోతోంది.. అంతేకాదు.. ఈ మార్పుల ప్రభావం ప్రతి ఇంటిపైనా, ప్రతి ఒక్కరి జేబుపైనా కనిపించబోతుంది.. కొన్ని పెద్ద మార్పుల గురించి మాట్లాడుకుంటే, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా, ఇప్పటికే కొనసాగుతున్న ఎల్పీజీ సంక్షోభంలో భాగంగా ఏప్రిల్ 1 నుండి ఎల్పీజీ సిలిండర్…
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత, కేవలం ఆధార్తో మాత్రమే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. ప్రభుత్వ మద్దతుగల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం పౌరులు మార్చి 31, 2026 వరకు మాత్రమే ఆధార్తో పాన్ కోసం దరఖాస్తు చేసుకునే…