Tragic Incident: కుల వృత్తిని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్న ఆ కుటుంబ యజమాని, రోజూలాగానే కుల వృత్తిలో భాగంగా కళ్లు గీయడానికి తాటిచెట్టుపైకి ఎక్కాడు. పాపం అన్నం పెట్టే చెట్టుపైనే తన ప్రాణాలను పోతాయని కలలో కూడా ఊహించి ఉండడు. కళ్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన ఒక గౌడన్న.. అన్నం పెట్టే చెట్టుపైనే తన ప్రాణాలను వదిలిన హృదయ విదారకరమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసింది. READ ALSO: Pawan Kalyan:…
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గీతా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిలువేరు వెంకన్న అనే గీతా కార్మికుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.