వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు పడటం సర్వసాధారణం. కానీ 2 గంటల్లో 61 వేల పిడుగులు పడతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది వాస్తవం. గతేడాది ఒడిశాలోనే కేవలం 2 గంటల్లోనే 61 వేలకు పైగా పిడుగులు పడ్డాయి.
Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరుపించింది కేరళ కి చెందిన షీజా. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సాహసానికి ఒడిగట్టింది. పదుల అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తోంది.
భార్య భర్తల గొడవలు ఎక్కడి దారి తీస్తున్నాయో ఎవరికి అర్థంకావు. కొన్ని అక్రమ సంబంధానికి తతావు లేపుతుంటే.. మరొకొన్ని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడేలా ఘటనలు చవిచూస్తున్నాయి. దాంపత్య జీవితం ఏమో గానీ దారి మాత్రం మళ్లుతుందనే చెప్పాలి. దాంపత్య జీవితంలో ఎప్పుడు ఎలాంటి గొడవలు వస్తాయో చిన్న చిన్న గొడవలే చిలి�