Pakistan Cricket: T20 ప్రపంచ కప్లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
Salman Ali Agha: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ కథ ముగిసింది. సూపర్ 8 దశలో మ్యాచ్లు గెలిచినా నెట్రన్రేట్ కారణంగా ఇంటికి పయనమైంది. దీంతో ఆ దేశంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబార్ ఆజాంపై సైతం విమర్శలు తారా స్థాయికి చేరాయి. అయితే.. కెప్టెన్ సల్మాన్ అలీని ఆ పదవి నుంచి తొలగిస్తారనే వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. నిన్న…