Sircilla Textile Industry: సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కారణంగా ఓ కరోనా రోగి మరణించింది. అసలు వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పెంట ఆగ్రహారం గ్రామానికి చెందిన కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకోచ్చారు. రోగికి ఆరోగ్య శ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించబోమని ఆస్పత్రి…