ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన ఒప్పో, కొత్త K14 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ను రూ. 17,999 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మరియు 50MP కెమెరా కూడా ఉన్నాయి, ఇవి ఈ పరికరాన్ని మీడియం రేంజ్ 5G విభాగంలో ఒక బలమైన పోటీదారుగా నిలుపుతున్నాయి. ఒకే ఛార్జ్తో యూజర్లు దాదాపు 19 గంటల పాటు యూట్యూబ్ స్ట్రీమ్ చేయవచ్చని, సుమారు 17.5 గంటల…
OPPO K13x 5G: తాజాగా ఓప్పో భారత్ లో తన సరికొత్త 5G స్మార్ట్ఫోన్ OPPO K13x ను లాంచ్ చేసింది. ‘K’ సిరీస్ లో భాగంగా విడుదలైన ఈ మొబైల్ అత్యాధునిక ఫీచర్లను అతి తక్కువ ధరతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. మరి ఇంత తక్కువ ధరలో ఒప్పో ఎటువంటి ఫీచర్లను అందించిందో ఒకసారి చూసేద్దామా.. డిస్ప్లే: ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్…