Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Operation

Operation News

    • YSRCP: వీల్ ఛైర్‌‌లో మంత్రి ఆదిమూలపు సురేష్.. ఫోటో వైరల్
      #ఆంధ్రప్రదేశ్

      YSRCP: వీల్ ఛైర్‌‌లో మంత్రి ఆదిమూలపు సురేష్.. ఫోటో వైరల్

      YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. Read…
    • Viral: మలద్వారం లోపలికి స్టీల్ గ్లాస్.. వైద్యులు ఏం చేశారంటే?
      #జాతీయం

      Viral: మలద్వారం లోపలికి స్టీల్ గ్లాస్.. వైద్యులు ఏం చేశారంటే?

      బిహార్ పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఈ షాకింగ్ ఘటన నవాదా జిల్లాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని…
    • ఉస్మానియాలో తొలి హోమోగ్రాఫ్ట్ స‌ర్జ‌రీ…
      #Top Story

      ఉస్మానియాలో తొలి హోమోగ్రాఫ్ట్ స‌ర్జ‌రీ…

      హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆసుప‌త్రితో ఓ అరుదైన స‌ర్జ‌రీ జ‌రిగింది.  కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న న‌వీన్ అనే యువ‌కుడికి హోమో గ్రాఫ్ట్ స‌ర్జ‌రీ చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో మొట్ట‌మొద‌టిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవ‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.  చ‌నిపోయిన‌వారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన త‌రువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు.  కాలిన గాయాల‌పై స్కిన్‌తో స‌ర్జ‌రీ చేస్తారు.  ఇప్ప‌టికే ఉస్మానియా ఆసుప‌త్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్ద‌రి నుంచి చ‌ర్మాన్ని సేక‌రించిన‌ట్టు వైద్యులు తెలిపారు.  ఉస్మానియాలో చేసిన…
    • ఆవు కడుపులో బంగారు గొలుసు… యజమాని ఏంచేశాడంటే?
      #Top Story

      ఆవు కడుపులో బంగారు గొలుసు… యజమాని ఏంచేశాడంటే?

      ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు.…
    • డాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. మహిళ వెన్నుపూసలో సూది, దారం
      #Top Story

      డాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. మహిళ వెన్నుపూసలో సూది, దారం

      రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్​కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4…
    • ఆప‌రేష‌న్ స‌క్సెస్‌:  మ‌నిషికి పంది కిడ్నీ…
      #Top Story

      ఆప‌రేష‌న్ స‌క్సెస్‌: మ‌నిషికి పంది కిడ్నీ…

      వైద్య‌రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది.  ప్ర‌తీ జ‌బ్బుకు చికిత్స అందుబాటులో ఉన్న‌ది.  అవ‌యావాల మార్పిడి కూడా వేగంగా జ‌రుగుతున్న‌ది.  అవ‌య‌వ‌దానం చేసేందుకు దాత‌లు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.  అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా అవ‌యవాల కొర‌త వేధిస్తున్న‌ది.  మ‌నిషికి అత్య‌వ‌స‌రంగా అవ‌య‌వ మార్పిడి చేయాల్సి వ‌చ్చిన‌పుడు దానికి ప్ర‌త్యామ్నాయం కోసం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  జంతువుల అవ‌య‌వాల‌ను మ‌నిషికి అమ‌ర్చే అంశంపై చాలా ఏళ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  ఇందులో భాగంగా న్యూయార్క్‌కు చెందిన ప‌రిశోధ‌కులు వినూత్న ప్ర‌యోగం…
    ←12

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions