పండుగల సీజన్లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. ఒక వారంలో ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి 54 వేల కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా ఆయన కమలం గూటికి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుకు భిన్నంగా అడుగులు పడుతున్నాయి.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ యాక్టివ్ అయింది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనుల్లో కదిలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గ్రూప్-4 రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తైంది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ చూస్తుంది.
మూడు ముళ్ళు పడ్డాయి. ఏడడుగులు నడిచారు. అంగరంగ వైభవంగా పెళ్ళి అయింది. అయితే ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు వారం కాకముందే బలవన్మరణానికి పాల్పడింది. EC నగర్, చర్లపల్లి కి చెందిన ఏకాంతం కుమార్తె శైలజ. వయసు 22 సంవత్సరాలు. ఉప్పల్ లోని TX హాస్పిటల్ లో లాబ్ టెక్నిషీయన్ గా పనిచేస్తో