Home
Ola Roadster X
Ola Roadster X News
-
Electric Bikes: కాలేజ్ స్టూడెంట్స్ కోసం 5 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్స్.. స్పోర్టీ లుక్స్.. హై రేంజ్.. ధరలు ఇవే
నేటి కళాశాల విద్యార్థులకు, లేదా జెన్ Z కి, బైక్లు ఇకపై కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే కాకుండా, వారి గుర్తింపు, స్టైల్లో భాగంగా మారాయి. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా తయారవుతున్నాయి. వాటితో పాటు, కొత్త తరం ఎలక్ట్రిక్ బైక్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ బైక్లు డిజైన్లో ఆధునికమైనవి మాత్రమే కాదు, ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా రూపొందించారు. అలాంటి ఐదు శక్తివంతమైన బైక్ల గురించి తెలుసుకుందాం.… -
Electric Bikes: దీపావళికి ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ చౌకైన ఈవీలపై ఓ లుక్కేయండి
పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగింది. చాలా మంది పండగ వేళ కొత్త వెహికల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ పరిధిని అందించే బైక్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్, రివోల్ట్ RV1, Ultraviolette… -
Ola Roadster X: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం.. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్తో తొలి బైక్ విడుదల.. తక్కువ ధరకే
ఈవీ రంగంలో ఓలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు మార్కెట్ లో హల్ చల్ చేయగా ఇప్పుడు ఓలా బైకులు దుమ్మురేపనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన తొలి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్తో వచ్చిన ఈ బైక్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే లభించనుంది. ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభంకానున్నాయి. ఓలా రోడ్స్టర్ X మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో రిలీజ్ అయ్యింది. 2.5kWh… -
Ola Roadster-X: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త.. రేపే ఈవీ లాంచ్
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
తాజావార్తలు
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!