గోదావరి – కావేరి జలాల అనుసంధానం కోసం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించినట్టు ఎన్ డబ్య్లూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని కోసం డీపీఆర్తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గోదావరి – కావేరి లింక్ కోసం ఇప్పటికే డీపీఆర్ రూపొందించినట్టు వెల్లడించారు. దీనిని అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని దీనిపై ఆయా రాష్ట్రాలు తమ…