Home
Nowshera Sector
Nowshera Sector News
-
130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చా- ప్రధాని మోడీ
దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈరోజు జమ్మూకాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో పర్యటించారు. అక్కడ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జవాన్లకు స్వీట్లు అందించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని, 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని, 2014 నుంచి దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకుంటున్నానని అన్నారు. Read: మిస్టరీ: ఆ బ్రిడ్జి మీదనుంచి దూకి ఆత్మహత్యలు…
తాజావార్తలు
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
-
Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్మైషోలో రికార్డుల వేట!
-
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
-
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
-
SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!