IIT Baba: మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘‘ఐఐటీ బాబా’’ గురించి అందరికి తెలిసిందే. అభయ్ సింగ్ అనే ఐఐటియన్ బాబాగా మారడంపై మీడియా ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. ఇటీవల, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పడంతో మరోసారి ఈ బాబా వైరల్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడంతో, ఐఐటీ బాబాపై ట్రోల్స్ వచ్చాయి.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ 'దబాంగ్' సల్మాన్ ఖాన్కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
UP: గతంలో సాయుధ నేరస్తులు బ్యాంకులను దోచుకునేవారు. ఇప్పుడు మోసగాళ్లు ఇంట్లో కూర్చునే బ్యాంకు సర్వర్ హ్యాకర్లు డబ్బును కాజేస్తున్నారు. దేశ రాజధానికి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్ 62లో ఉన్న నైనిటాల్ బ్యాంక్లో ఇలాంటి కేసు జరిగింది.
నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ క్యాంపస్లో ఓ వ్యక్తి.. బాలికను చెంపదెబ్బలు కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి కుక్కను తోసి చంపాడు. అప్పటి నుంచి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Noida : నోయిడాలోని సొసైటీల్లో వీధికుక్కల బెడద పెరుగుతోంది. ఇటీవల నోయిడాలోని ఓ సొసైటీలో ఓ వీధి కుక్క ఆరేళ్ల బాలికను కరిచింది. కుక్క దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది.
Noida : గ్రేటర్ నోయిడాలోని దాద్రీలో డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
Uttarpradesh : ఒకటిన్నర నెలల క్రితం యూపీలోని హత్రాస్ నుంచి ఓ యువతి అకస్మాత్తుగా తప్పిపోయింది. నోయిడా నుంచి పోలీసులు ఆమెను కనిపెట్టారు. ఆ యువతి ఓ వివాహిత ముస్లిం మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటోంది.
Uttar Pradesh: మన దేశంలో గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో గంటకు 19 మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న ఈ ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివారాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో ప్రతి సంవత్సరం నవంబర్లో ట్రాఫిక్పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాదిలో కూడా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి…