అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతికర్త ఇమేజ్ను పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అధికారంలో ఉన్న మొదటి సంవత్సరంలో ఏడు దేశాలపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ ఆఫ్ ది ఆర్మ్డ్ కాన్ ఫ్లిక్ట్, ఈవెంట్ డేటా ప్రకారం, జనవరి 20, 2025 నుండి అమెరికా విదేశీ గడ్డపై మొత్తం 622 బాంబు దాడులు చేసింది. మే నెలలో, భారత్, పాకిస్తాన్ మధ్య వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు, కానీ భారత్ ఈ వాదనను…
Nigerian Army: నైజీరియా సైన్యం శుక్రవారం తన తాజా భద్రతా ఆపరేషన్లో 79 మంది ఉగ్రవాదులు, కిడ్నాపర్లను హతమార్చినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఈశాన్య నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల తిరుగుబాటుదరు అలాగే నార్త్-వెస్ట్ ప్రాంతంలో సాయుధ గ్రూపుల దాడులను లక్ష్యంగా చేసుకుని చేపట్టబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 35,000 మంది పౌరులు మరణించారు. అలాగే 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, నైజీరియా తమ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది.…