దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరిదాకా సూచీలు గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్కు బాగా కలిసొచ్చింది. హిండన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రభావం చూపించినా.. అనంతరం దాని ఎఫెక్ట్ అంతగా కనిపించలేదు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్పర్సన్ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా అన్ని రంగాలు భారీ నష్టం దిశగా సాగాయి.
Stock Market After Hindenburg : హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ సోమవారం మొదటిసారి ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది.
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్కు కలిసొచ్చింది. దీంతో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా టాప్ రేంజ్లో ట్రేడ్ అయ్యాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్ను తీవ్ర అల్లకల్లోలం చేసింది. ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా మరింత దిగజారిపోయి భారీ స్థాయిలో నష్టాలను చవిచూసింది.
Stock Market : అమెరికాలో మాంద్యం ప్రభావం భారత మార్కెట్పై కూడా కనిపిస్తోంది. ట్రేడింగ్ వారంలో మొదటి రోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్కు 'బ్లాక్ మండే'లా కనిపిస్తోంది.
Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్ల క్షీణతే ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.