జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది.
సీనియర్ హీరోల వారసుల ఎంట్రీ.. ఎందుకు లేట్ అవుతుంది…?పవన్ ,బాలయ్య,వెంకీల కొడుకులకు.. ఇంకా ముహూర్తం కుదరడం లేదా…? టాలీవుడ్ నెపో కిడ్స్ ..తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ ను సర్ఫైజ్ చేసేది ఎప్పుడు…? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సీనియర్స్… చిరంజీవి,నాగార్జున తప్ప మిగిలిన బాలయ్య, వెంకీ, పవన్ లు తమ వారసులను ఫీల్డ్ లోకి ఇంకా తీసుకురాలేదు. ఆ మాటకొస్తే ఫ్యాన్స్ కు ఆ వెలితి అలాగే ఉంచారు. ఈ…