దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన నయనతార, ఇప్పుడు బాలీవుడ్పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘విశ్వంభర’ (శంకర్ వరప్రసాద్) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్, ప్రస్తుతం హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మినీ ఫిల్మ్స్’ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో ఆమె నటించనుందట. గతంలో ‘ఫొరెన్సిక్’, ‘ఆంఖో కి గుస్తాకియా’ వంటి విభిన్నమైన చిత్రాలను అందించిన ఈ…