Cyclone Effect: ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొబ్బిలి, సాలూరు, భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. లక్షల రూపాయు పెట్టుబడి నేలపాలయ్యింది. ప్రతి ఏటా అరటి సాగుపై ఎకరాకి యాభై నుంచి లక్ష రూపాయలు లాభం వచ్చేది. కానీ, ఇప్పుడు పూర్తిగా పంట నేలపాలైంది. Abhishek Sharma: రాసి పెట్టుకో.. భారత జట్టుకు…