ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
ఆయేషా మీరా హత్యకేసు దేశాన్ని మొత్తం గజగజలాడించిన విషయం తెలిసిందే. నిందితుడు సత్యంబాబుకు తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు అతడిని ఇటీవలే విడుదల చేసింది. అయితే జైలు నుంచి బయటకి వచ్చాక సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, దానికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాజాగా ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు హాజరైన సత్యంబాబు మాట్లాడుతూ ” హత్య కేసులో…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ కామెంట్స్ చేసింది. సిఎస్ తో పాటు అదనంగా నాలుగు డిపార్ట్మెంట్లో కి ఇన్చార్జిగా వ్యవహరిస్తు తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పని తీరు కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాలను పాటించడం లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఆయనను రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే తన దగ్గర ఉన్న శాఖలకు ఇతర…