Shoaib Akhtar: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయ కేతనం ఎగుర వేయడం పాకిస్థాన్లోని కొందరు మాజీ ప్లేయర్స్కు జీర్ణం కావడం లేదు. టీమిండియా సాధించిన గొప్ప విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. భారత ఆధిపత్యం "క్రికెట్ను నాశనం చేసింది" అని వ్యాఖ్యానించాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై ఆధిపత్యం చెలాయించింది. 96 పరుగుల తేడాతో గెలిచి తమ మూడవ T20 ప్రపంచ కప్ను కైవసం…
Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒత్తిడి ఫీల్ అవ్వడు. ఓవర్లో ఆరు బాల్స్ సైతం యార్కర్ వేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. "భారత్కు ఇలాంటి బౌలర్ ఉండటం అదృష్టం." "ఇలాంటి బౌలర్ ప్రపంచంలోనే లేడు" అంటూ విదేశీ ప్లేయర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం బుమ్రాకు సొంత అడ్డా. కానీ,…