Gautam Gambhir: నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ vs దక్షిణాఫ్రికా జరగనుంది. ఈ టీ20 వరల్డ్కప్ 2026 సూపర్ ఎయిట్లో భారత్కు తొలి మ్యాచ్ ఇది. అల్రేడీ టీమిండియా అక్కడికి చేరుకుంది. అయితే.. మ్యాచ్కు ముందు రోజు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిమానులతో ముచ్చటించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటోగ్రాఫ్లు, ఫోటోల కోసం అభిమానులు గంభీర్ని చుట్టుముట్టగా.. “అరే యార్, మీరు…