సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు �
Nampally Court: హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్తకు మరణశిక్ష పడింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది..