మే 28 జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి కడుపులో ఉన్న గోళ్లు, సూదులు, తాళం, గింజలు, బోల్ట్ లను గుర్తించారు. ఈ విషయం సంబంధించి ఇనుప మేకులు, సూదులు, నాణేలు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుడు రాజేంద్ర మాండియా మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ., మే 6న రోగి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ఆ తర్వాత ఎక్స్రే, సిటి స్కాన్ నిర్వహించారని తెలిపారు.…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు…