వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముర్షిదాబాద్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలోని ఒక బ్లాక్లో ముస్లిం వివాహాలలో నృత్యం, సంగీతం, బాణసంచా కాల్చడాన్ని మతాధికారులు నిషేధించారు. డిసెంబర్ 2 నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని నిర్సా బ్లాక్లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ సోమవారం తెలిపారు.