తిరుపతిలోని ముదివేడు పోలీస్స్టేషన్ ఎస్ఐపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది.. రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి రావాలని భార్యను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండల ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న సుకుమార్… భార్యను గన్తో కాల్చ తానని బెదిరించడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎస్ఐ సుకుమార్ భార్య విష్ణు ప్రియ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు…