కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్టులతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ది గ్ర�
‘మిసెస్’ చిత్రం ZEE5 ఫ్లాట్ ఫాంపై సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతోంది. జీ5లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్తో పాటు, గూగుల్లో యూజర్ ర�