మొయినాబాద్ ఫార్మ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తును ముమ్మరం చేస్తూ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరిపారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గత ఐదు నెలల కాలంలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది, ఈ క్రమంలో అక్కడ జరిగిన…
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు వెనుక ఉన్న మూలాలను, అంతరాష్ట్ర నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్కు చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించగా, ఈ బృందంలో గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగిల్ ఫోర్స్ అధికారులు సి. హరీష్ చంద్ర రెడ్డి, ఎన్.…