Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. పరాభవనామ ఏడాదిలో ఆదాయం 8, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఏవైతే కావాలో అవి తక్కువగా ఉన్న కారణంగా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మండిచింది. ముఖ్యంగా ఆర్థిక విషయం విషయాల్లో మనం ఎక్కువగా ప్లానింగ్, ప్రీ ప్లానింగ్ అవసరం. ఇప్పటివరకు సంపాదించిన డబ్బుని పొదుపు సూత్రంగా వాడడం మంచిది. వాటిని మంచి పెట్టుబడుల్లో పెట్టడం వల్ల…
Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్లు రావడం వంటివి జరగబోతున్నాయి.