పాన్ ఇండియా స్థాయిలో తెలుగు దర్శకులు చూపిస్తున్న విజన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు అదే జాబితాలోకి యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా చేరుతున్నారు. తేజ సజ్జా హీరోగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో, కార్తీక్ హైదరాబాద్లో మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు. Also Read : Chiranjeevi : కార్మికుల సమ్మెతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ డిలే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత “ఓ…
యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ . సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందింది. మంచు మనోజ్, శ్రియ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ విడుదలకు కరణ్ జోహార్ బాధ్యత వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ.. Also Read : Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్..…
ఈ మధ్యకాలంలో వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ విషయంలో నెటిజన్లను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జ పరిమిత బడ్జెట్లోనూ వావ్ ఫ్యాక్టర్ ఉన్న విజువల్ సినిమాలతో సూపర్ హీరోగా ఎదుగుతున్నాడు. ‘హనుమాన్’ తర్వాత ఆయన జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుని, పాన్ ఇండియా ప్రేక్షకులకు యూనివర్సల్ కంటెంట్ అందిస్తున్నాడు. తాజాగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా…
టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరో సూపర్ హీరో తరహా ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కానుంది. హనుమాన్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత, భారీ గ్రాఫిక్స్, డివోషనల్ టచ్తో ఈ సినిమా రాబోతుందనే స్పష్టత ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్లు, స్పెషల్ ఎఫెక్ట్స్, VFX ఎలిమెంట్స్…