యంగ్ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను అందుకుని తేజ సజ్జ కెరీర్లో మరో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవానే నడుస్తోంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా భారీ కలెక్షన్లు…
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా చిత్రాలో ‘మిరాయ్’ ఇకటి. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిస్తున్న, ఈ పౌరాణిక యాక్షన్-థ్రిల్లర్లో మంచు మనోజ్ విలన్గా, శ్రియ కీలక పాత్రలో నటిస్తూన్నారు. ఇప్పటికే విడుదలైప ప్రతి ఒక్క అప్డేట్ లో యాక్షన్ సన్నివేశాలను మరొక స్థాయికి తీసుకెళ్లగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్గా ఉందని చెప్పాలి. ముఖ్యమైన ఓ 9 శక్తివంతమైన గ్రంథాలు..…
యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’ (Mirai). కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటి శ్రియ కీలక పాత్ర పోషిస్తూన్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్న్ను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలు మరొక స్థాయికి తీసుకెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యారు.. Also Read : Madhavan : లేహ్లో చిక్కుకుపోయిన మాధవన్..…