ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 గురించి మాజీ ఇంగ్లండ్ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా టోర్నీలో అత్యంత ‘తెలివి తక్కువ జట్టు’ దక్షిణాఫ్రికానే అని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా చేసిన బిగ్ మిస్టేక్ వల్లే భారత్ చివరకు వరల్డ్ కప్ను గెలుచుకుందన్నారు. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సఫారీలు ఓడిపోయి ఉంటే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదన్నారు. పటిష్ట జట్టు భారత్ను వరల్డ్ కప్…