Uttarpradesh : మధురలోని గోవర్ధన్ బ్లాక్లోని అడింగ్ గ్రామ పంచాయతీ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద అభివృద్ధి పనులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందుతున్నాయి.
Video: మథురలో జరిగిన రైలు ఘటనకు సంబంధించిన సంయుక్త దర్యాప్తు నివేదిక వెల్లడైంది. రైలు నడుపుతున్నప్పుడు లోకో ఫైలట్ తన మొబైల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడని తేలింది.