Maruti Suzuki India: భారత ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited). దేశీయ మార్కెట్లో మొత్తం 3 కోట్ల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా మారింది. 1983 డిసెంబర్ 14న మొదటి కారు మారుతి 800ను వినియోగదారులకు అందించిన 42 ఏళ్లలో కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి..…
Fire At Petrol Pump Station: కర్నాటకలోని మంగళూరు నగరంలోని లేడీహిల్లో ఓ పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతుండగా మారుతీ 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్శ్వనాథ్ అనే వ్యక్తికి చెందిన కారు పెట్రోల్ కోసం క్యూలో వేచి ఉండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పెట్రోల్ పంప్ సిబ్బంది సత్వర చర్యతో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ తప్పించుకోగలిగాడు. దీని కారణంగా ఎవరూ…