Fake Beneficiaries: వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న నకిలీ లబ్ధిదారుల పేర్లను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో రూ.18,000 కోట్లు ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.