గత ఏడాది ఫిబ్రవరి నుండి మణిపూర్లో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తక్షణమే ముగిసిందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభా పక్ష నాయకుడు వై. ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేస్తారని భారతీయ జనతా పార్టీ ధృవీకరించింది. ఉదయం నుండి సన్నాహాలు జరుగుతున్న ఇంఫాల్లోని…