అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో కొవిడ్ లాక్డౌన్ ప్రేమకథ మూడు భయంకర హత్యలతో విషాదాంతంగా ముగిసింది. 25 ఏళ్ల నజీబుర్ రెహ్మాన్, 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్ల మధ్య లాక్డౌన్ సమయంలో మొదలైన ప్రేమ.. ఆమె, ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది.
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకొంది… గంజాయి మత్తులో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్లోని ఇమాద్నగర్లో ఫర్వేజ్ కు సమ్రిన్ తో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు. పెళ్ళైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి.…
అనుమానం ఒక పెనుభూతం.. ఒక్కసారి మెదడులో అనుమానమొచ్చింది అంటే అది చచ్చేవరకు పోదు. ఇక అందులోను భార్యపై అనుమానం వస్తే ఆ భర్తకు మనశ్శాంతీ దొరకదు. ఆ అనుమానంతోనే ఎంతోమంది కిరాతకంగా మారుతున్నారు. తాజాగా భార్యపై ఉన్న అనుమానం ఒక భర్తను హంతకుడిగా మార్చింది. భార్య వేరేవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించిన భర్త, భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ప్రయాగ్ రాజ్కు చెందిన బాల్ శ్యామ్…