మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ సినిమా థియేటర్లు మరికొన్ని రోజులు బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న సినీ ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ ఇచ్చింది. మహారాష్ట్రతోపాటు కేరళలో కూడా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీనంతటికి కారణం కోవిడ్ -19. ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ఆరోగ్య…