తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా నిలిచిన ‘మహారాజా’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి, గత ఐదేళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ సెన్సేషనల్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. Also Read : RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్…