మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ బ్లెడ్ ప్రెషర్ చెక్ చేస్తుండగా మిషన్ లోని బ్యాటరీ పనిచేయకలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోపానికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్లోని జివాజీ విశ్వవిద్యాలయంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. భోపాల్ నుండి హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ మురార్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం, వైద్యుల బృందం ఆయన హెల్త్ చెకప్ కోసం…