ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్గా వ్యవహరిస్తూ, రాడికల్ పిక్చర్స్ బ్యానర్పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా కన్యాకుమారి. కన్యాకుమారి సినిమా ఆగస్టు 27న గణేశ్ చతుర్థి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. Also Read:Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన “ఆర్గానిక్ ప్రేమ కథ” అనే ఆకర్షణీయ ట్యాగ్లైన్తో, శ్రీచరణ్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది. ఇక…