Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో…
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త…
ప్రియుడు కోసం పెళ్లి మండపంలో ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లో ఘటన చోటు చేసుకుంది.. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో 21 సవరాల నగలను ప్రియురాలు జ్యోతి దొంగతనం చేసింది.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రియుడు, ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడు అప్పును తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు యువతీ యువకులు. అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలతో జరిగేది పెళ్లి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. బలవంతపు బాసింగాలు ఎంతకాలం నిలుస్తాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి.. ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది తల్లిదండ్రుల…
Love Marriage: యూపీలోని బరేలీ జిల్లాలో వధువు చేసిన చర్యలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. నాలుగేళ్లలో ప్రేమ నెపంతో ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుని నగదు, నగలు దోచుకెళ్లి పారిపోయింది.