మన దేశంలో దేవుళ్లను ఎక్కువగా మన దేశంలో పూజిస్తారు..హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ భూమీద శివుడును ఎక్కువగా కొలుస్తారు.. అయితే శివుడును ఎక్కువగా లింగ రూపంలోనే కొలుస్తారు..సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటుగా, స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూలతో…