Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో…
“లోక్ జనశక్తి” పార్టీ వివాదంపై ఈసీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. “లోక్ జనశక్తి” పార్టీ పేరు, సింబల్ ను ఎవరు ఉపయోగించవద్దని ఆదేశాలు జాతి చేసింది. “లోక్ జనశక్తి” పార్టీ తమదంటే తమదని అంటున్నాయి చిరాగ్ పాశ్వాన్, పరాస్ పాశ్వాన్ వర్గాలు. ఈ వివాదం కొలిక్కి వచ్చేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్ జె పి పేరు, ఎన్నికల గుర్తు “బంగళా” ను ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఎల్…
బీహార్ రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారిపోయాయి… గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన యువ నేత చిరాగ్ పాశ్వాన్కు గట్టి షాక్ తగిలింది.. లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చేశారు.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు… లోక్సభలో ఎల్జేపీ నేతగా పరాస్ను ఎన్నుకున్నట్లు ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేయగా.. పరాస్ను ఎల్జేపీ…