తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు… విజయవంతం చేసారన్నారు. 3నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని…
ప్రముఖ అభరణాల షోరూం వేగ జ్యుయలర్స్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో విజయవాడలోని వేగ జ్యుయలర్స్ వేడుకల్లో సినీనటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఈషా రెబ్బా వేగ జ్యుయలర్స్ మొదటి వార్షికోత్సవ లక్కీ డ్రా పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమను ఆదరించి, విశ్వసించి విజయాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ ధన్యవాదాలు…
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి అని, మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో…
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వని రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ఆన్లైన్లో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ లెటర్ని రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్. అయితే.. కృష్ణ కుమార్ వర్థన్నపేట మండలం కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త మిస్సింగ్ పైనా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కృష్ణ కుమార్ భార్య. కృష్ణ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మిల్స్ కాలనీ పోలీసులు…
సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. న్యాచురల్ బ్యూటీగా అందరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు హీరోలతో పోటి పడి డ్యాన్స్ చేస్తుంది.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ…
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిన్ననే మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడుతున్న అని ప్రకటించిన మరునాడు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి మరికొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సంక్షేమ లో రవీందర్ రావు, మధుమతి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం కేసీఅర్…
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్..దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది..…
టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ప్రముఖ నటుడు విజయకుమార్ నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమె1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. ఆ సినిమాలు అన్ని ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.. తెలుగులో ప్రభాస్ సినిమాలో నటించింది.. ఈశ్వర్ సినిమాతో…