Tragedy: అక్కినేని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా చూశారా.. అందులో నాగార్జున డ్యుయెల్ రోల్ పోషించారు. అందులో ఒకరికి ఏమైనా మరో అతడి శరీరంలో రియాక్షన్ వస్తుంటుంది.
నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ సూపరిండెంట్ మీడియాను లోపాలకి అనుమతించకపోవడంతో.. పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. మరో నెల…