టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’ చిత్రాల్లో నటించిన ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తూ తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై నిప్పులు చెరిగారు.…