Vizianagaram Incident: విజయనగరం నగరంలోని ఏపీఎస్బీ 5వ బెటాలియన్ ఎదుట ఉన్న కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్య, మేనకోడలు, తల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో పృథ్వి అనే యువకుడు నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న నారింజ చెట్టు నుంచి కాయలు కోస్తున్న సమయంలో కళ్యాణ్ తల్లి, పృథ్వి మధ్య వాగ్వాదం జరిగింది. కాయలు ఎవ్వరిని అడిగి కోస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి కుటుంబాల…