టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, తన తదుపరి చిత్రం కోసం ఒక సాలిడ్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘ఛలో మోహన రంగ’, రీసెంట్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ (Power Peta) సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా, రాజకీయ, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గతంలో ఈ కథపై చాలా చర్చలు జరిగాయి కానీ, చివరకు…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా, అనుకోని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్ సేన్తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు ‘పవర్ పేట’ స్క్రిప్ట్ను…