Lopaliki Ra Chepta: ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ లాంచ్ అయ్యింది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ తారాగణంగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలి�
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లోపలికి రా చెప్తా’. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా�