కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లోపలికి రా చెప్తా’. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా�