రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు.
BJP: గత రెండు లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. 25 ఎంపీ సీట్లకు గానూ ఈ సారి బీజేపీ కేవలం 14 చోట్ల విజయం సాధించింది.