బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు. Also Read : Priyamani: గ్లోబల్ స్క్రీన్పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి! తన తండ్రి గురించి సిద్ధార్థ్ గొప్పగా స్మరించుకుంటూ.. ‘ఆయన…